పెండ్లికోసం సొంత గ్రామానికి వచ్చిన తల్లీకూతుళ్లను మృత్యువు వెంటాడింది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గిలో మంగళవారం బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు మృతిచెందారు. గ్రామస్తుల వివరాల ప్రకారం బోర్గ�
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాజారాం తండాలో తండ్రీతనయుడు సర్పంచ్ పదవి కోసం పోటీపడుతున్నారు.రాజారాం తండా సర్పంచ్ స్థానం జనరల్ కేటాయించారు. తండాలో నివసించే కాయిత లంబాడీలు ఇరువర్గాల నుంచి సర్పంచ్ స