వాషింగ్టన్: క్యాపిటల్ హిల్ దాడి ఘటనపై అమెరికా ప్రజాప్రతినిధుల కమిటీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే విచారణ చేపడుతున్న ఆ బృందంపై మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశా�
పాట్నా: బీహార్లో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించారు. నలుగురు వ్యక్తులను బహిరంగంగా ఉరి తీశారు. వారి ఇంటిని బాంబులతో పేల్చి వేశారు. గయా జిల్లా దుమారియాలోని మోన్బార్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది