Minister Vemlula Prashanth Reddy : హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రైతులు, పేదలు రెండు కండ్లుగా తెలంగాణ రాష్ట్రా న్ని సుభిక్షం చేసిన సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
మండల కేంద్రంలో గంజా లయి విక్రయిస్తుండగా ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు కమ్మర్పల్లిలో సమావేశం ఏర్పాటు చేసి వ
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో పలు చెట్లను రీప్లాంటేషన్ చేయించారు. కమ్మర్పల్లిలో రూ.5కోట్లతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా రోడ్డుకిరువ�
అభివృద్ధి, సంక్షేమాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా అందిస్తున్న సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజా�