Minister Ajay Kumar | ఖమ్మం జిల్లా చీమలపాడు బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
వనస్థలిపురం : వనస్థలిపురం సర్ధార్ వల్లభాయ్పటేల్ మైదానంలో రెండు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యం�
మియాపూర్ : ఉన్నత విలువలు ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన నేత చేకూరీ కాశయ్య అకాల మరణం తనను ఎంతో కలచివేసిందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఖమ్మం పట్టణంలో కమ్మవారి కల్యాణ మంటపంలో శనివారం జరిగిన మాజీ శాస�
హైదరాబాద్ : గుర్రపు పందాలు కాసి లక్షలు పొగొట్టుకున్నాడు. ఈ మోజులో పడి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా పోయింది. ఇక సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో మ్యాట్రిమోని వెబ్సైట్ను వ�
కల్లూరు : అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన కల్లూరు వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం కర�