KCR | బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీయే తప్పా.. అది పేదల పార్టీ కాదని.. వారికి ఏ మాత్రం లాభం చేయదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రోడ�
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి, వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని, అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పో