Womens Day | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించి, వారిని అభినందించారు.
ఉమ్మడి జిల్లాలోని దేవుడి భూములను కొందరు ఆక్రమించారు. ఆలయాల ఆస్తులను ఆధీనంలో ఉంచుకున్నారు. అయితే, ఎంతో విలువైన ఆయా భూములను కాపాడేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుండడం, అటవీ ప్రాంతాలను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో కలప స్మగ్లర్ల అలజడి తగ్గ�