హుజూరాబాద్ : వార్డుమెంబర్గా కూడా లేని ఈటల రాజేందర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే, మంత్రిని చేస్తే ఈ రోజు కేసీఆర్ నే నీతి, జాతి లేదని అంటున్నావని, వామపక్ష వాదినని చెప్పుకునే నీకు, నీవు చేరిన�
కమలాపూర్ : హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గౌడ కులస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్థులంతా ఏకగ్ర
కమలాపూర్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని, అమ్మకాలకే కేంద్రం ఓ శాఖను పెట్టిందని, అమ్మకానికి పెట్టిందిపేరు బీజేపీ ఐతే నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అని ఆర్థిక
దమ్ముంటే కేంద్రం నుంచి 50 వేల కోట్లు తేవాలి అభినవ అంబేద్కర్ కేసీఆర్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 5: దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ నాయకులు కుట్రపన్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మ�