రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) పనులు లెక్క తేలింది. 33 జిల్లాల్లో 34,511 పనులను రేవంత్రెడ్డి సర్కారు నిలిపివేసింది. దీంతో 2014-15 నుంచి 2023-24 వరకు సుమారు రూ.
తన ఇంటిని బీజేపీ నేతలు అక్రమంగా లాక్కున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన ఓ మహిళ బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కి శనివారం ఫిర్యాదు చేసింది. సిరిసిల్లలోని సాయికృ�