మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మీనర్సింహ స్వామి తిరు కల్యాణోత్సవాన్ని అర్చకులు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్ట�
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాలను శనివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభువుడిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు.