కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్రహీం పరిశీలించారు. పరీక్షా గదులను తనిఖీ చేశారు.
CM KCR | మహబూబ్నగర్ జిల్లాకు కాంగ్రెస్ రాజ్యంల పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా అని పేరు పెట్టినారని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో అనేక బాధలు పడ్డమని, సాగు నీళ్లు, తాగు నీళ్లు లేవని, కరెంటు లేద�