బీఆర్ఎస్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాలను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముమ్మరం చేశారు. రజతోత్సవ వేడుకల నేపథ్యంలో వివిధ జిల్లాల నేతలతో వరుసగా సమావ�
హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్జాదవ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యద
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.