ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడంలేదు. కల్తీ కల్లు తాగి జనాలు దవాఖానల్లో చేరితేనే అధికారులు స్పందిస్తున్నారు. అప్పటికప్పుడు హడావుడిగా దాడులు నిర్వహించి ఆల�
నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ‘కల్లు’ బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కల్తీ కల్లు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామ
నడిగడ్డలో అనుమతిలేని కల్లు దుకాణాలతో పాటు అనుమతి ఉన్న దుకాణా ల్లో కల్తీ కల్లు తయారీ విచ్చల విడిగా సాగుతోంది. క ల్లు తాగిన వారు ఇల్లుగుల్ల చేసుకుంటుండగా కల్లు తయారీ దారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నా�
అది కల్తీ కల్లు తయారీ కర్మాగారం. కల్లు కాదది.. గుట్టుగా సాగుతున్న కల్తీ కల్లు తయారీ దందా. కల్తీ కల్లు తయారీ కర్మాగారంపై దాడులు నిర్వహించి పోలీసులు గుట్టు రట్టు చేశాతదరు. యూసుఫ్గూడ కల్లు కాంపౌండ్లో ఆరోగ్