కల్తీ కల్లు ఉప్పొంగుతున్నా, అమాయకుల ప్రాణాల మీదకు వస్తున్నా ప్రభుత్వంలో చలనం కరువైంది. నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణను గాలికొదిలేసింది. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లుతో వంద మంది దాకా అస్వస్తతకు గుర�
నడిగడ్డలో అనుమతిలేని కల్లు దుకాణాలతో పాటు అనుమతి ఉన్న దుకాణా ల్లో కల్తీ కల్లు తయారీ విచ్చల విడిగా సాగుతోంది. క ల్లు తాగిన వారు ఇల్లుగుల్ల చేసుకుంటుండగా కల్లు తయారీ దారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నా�