కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా బుధవారం ప్రత్యేక పూజలు, హోమాలు, బాలాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ మహేశ్ ఆధ్వర్యంలో ఉదయం 5
‘కాళేశ్వరం-మంథని-రామగిరి’ని ఆథ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ