కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు టౌన్షిప్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆమె మెగా టెక్స్టైల్ పార్కు భూసేకరణ పురోగత�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న పరిశ్రమలు తమ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శనివారం టీఎస్ఐఐసీ అధికారులతో కలిసి పార్కును
ఢిల్లీ గులామ్లకు సలాం కొట్టొద్దని, వారి మాట నమ్మితే మళ్లీ గోస పడడం ఖాయమని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిర్వహించిన ప్రగతి నివ�
గరీబోళ్ల గడ్డగా ఉన్న ప్రాంతం కలెక్టరేట్ అడ్డాగా మారనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆశీస్సులతో వరంగల్ జిల్లా అధునాతన సమీకృత కలెక్టరేట్ భవనం పేదల నివాసాల మధ్య ఏర్పాటు కానున్నది.