జాయప సేనాని కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి బావమరిది. ఆయన ఆస్థానంలో గజ సాహిణిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ద్వీపదేశపు రాజు అయ్యవంశానికి చెందిన పిన్నచోడుని కొడుకు. జాయప పేరు చెప్పగానే చరిత్ర పరిజ్ఞానం ఉన్నవ�
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు తెలంగాణ రాజముద్రను మార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని మండి�
అలవికానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసింది. ఓవైపు విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. విత్తనాలు దొరక్క రైతులు అవస్తలు పడుతున్నారు. విత్తనాల కోసం
కాకతీయుల కళాతోరణం.. చెరువు, పట్టణం, ఆలయం స్ఫూర్తితో ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించిన కాకతీయుల స్ఫూర్తి చిహ్నం. కళాతోరణం అంటే రాతి కట్టడమేనని అనుకుంటున్నారు సర్కారు పెద్దలు. అధికార బలంతో ఎదురులేదని విర్�
పోరాడి సాధించుకున్న తెలంగాణలో చరిత్రాత్మక ఆనవాళ్లయిన చార్మినార్, కాకతీయుల కళాతోరణం వంటి గుర్తులతో రూపొందించిన తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడంపై తెలంగాణ ఉద్యమకారులు, కవులు, క�