కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పూర్వవైభవం సంతరించుకున్నది. నీటి ప్రవాహం వల్ల పునాదిలో ఇసుక కొట్టుకుపోయి స్తంభాలు కుంగిపోయి మండపం కూలే ప్రమాదం ఏర్పడడంతో కేంద్ర పురావస్తు శాఖ 2005లో దీని ప
కాకతీయ వంశ ప్రతిష్ఠను కాపాడటంలో, రాజ్య సంరక్షణలో చివరి వరకు పోరాడిన యోధు డు, ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాప రుద్రుడు. ఇతడి పాలనలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటికీ, ఆక్రమణదారులకు లొంగక ప�