ప్రభుత్వ చిహ్నాం నుంచి కాకతీయ తోరణాన్ని తొలగిస్తున్నామని ఎక్కడా చెప్పలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె హనుమకొండలో మాట్లాడుతూ.. రాజముద్రలో కీర్తి తోరణం తొలగించలేదని, ఇంకా పరిశీలనలో ఉన్నదన�
కాకతీయులు, నిజాం నవాబులు ఫ్యూడల్ రాజులనటంలో సందేహం లేదు. అదంతా, దేశంలో ఎక్కడైనా, ఫ్యూడల్ రాచరిక కాలమేనన్నది చరిత్రతో కొద్దిపాటి పరిచయం గలవారందరికి తెలిసిన విషయమే.
TS Anthem | ఒక తప్పును కప్పిపుచ్చడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తున్నదా? అజ్ఞానాన్ని మసిపూసి మారేడు కాయచేయటానికి మరో అగాథ సదృశ్య నిర్ణయానికి తెరలేపిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.