కాకా వెంకటస్వామి(Kaka Venkataswamy) మెమోరియా ఇంటర్ డిస్ట్రిక్ట్ టి-20 క్రికెట్ లీగ్ ఫైనల్ తలపడిన హనుమకొండ-భూపాలపల్లి జిల్లాల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో భూపాలపల్లి జట్టు విజేతగా నిలిచింది.
ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి మాజీ దివంగత కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.