ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పీజీఈసెట్కు 11,347 దరఖాస్తులొచ్చాయి. 19 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనుండగా, అత్యధికంగా ఫార్మసీకి 4,579 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కొడుకు కే వెంకటేశ్వరరావు, కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి చెందిన స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు తీవ్రంగా మండిపడిం�