రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో రూ.1.50కోట్లతో నిర్మించిన కార్యా
కేసముద్రం : మండలంలోని కేసముద్రం విలేజీ గ్రామానికి డోనికెని రాములు (58) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై రమేశ్బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప�