భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవ్వరి చేతిలో చూసినా దర్శనమిస్తున్న సాంకేతిక విప్లవం.. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇవ్వాల్టికి సరిగ్గా 26 ఏండ్లు పూర్తయ్యాయి. తొలి ఫోన్ కాల్ను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి స