“కరీంనగర్ ఎంపీగా ఐదేండ్లు పదవి వెలగబెట్టిన బండి సంజయ్ చేసిందేంటో చెప్పు..? తెచ్చిన నిధులెన్నో చెప్పు? ఇది చేతగాకనే రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నవు..” అంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్�
పోరాటాలతో సిద్ధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ప్రధాని మోదీ ఇందుకు భిన్నంగా ప్రచార అర్భాటం చేస్తూ తప్పుదో