ఏపీలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్ధినికి తెలంగాణలో నివసిస్తున్నట్టు ధ్రువపత్రం ఎలా ఇస్తారని అలంపూర్ తాసిల్దార్ను హైకోర్టు నిలదీసింది.
విత్తన కల్తీలను నిరోధించేందుకు చర్య లు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు విత్తన వ్యాపారులపై ప్రభుత్వ నియంత్రణ లేదంటూ అందిన లేఖను హైకో ర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్�
వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని హైకోర్టు సూచించింది. పంటల బీమా పథకం కాకపోతే మరో విధంగానైనా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.