కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేఆర్ఎంబీని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
దాదాపు 60 ఏండ్లుగా వివాదంలో ఉన్న హైదరాబాద్లోని హైదర్నగర్ భూముల కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం 196.20 ఎకరాలకు సంబంధించిన భూ వివాదంపై సుదీర్ఘకాలంగా వాదనలు జరుగుతున్నాయి. ఆ భూ వివాదంలో 11 ఎ