రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేట పెద్దచెరువులో ఆక్రమణలను అరికట్టేందుకు, భవిష్యత్లో ఆక్రమణలు జరుగకుండా ఉండేందుకు, కొత్త నిర్మాణాలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు
దిశ కేసులో జస్టిస్ సిర్పూరర్ కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని, ఆ కమిషన్ నివేదికను విచారణకు ప్రాతిపదికగా తీసుకోరాదని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం హైకోర్టును కోరింది.