చిన్నారులపై జరిగే లైంగికదాడుపై నిజాయితీగా విచారణ జరిపి, సత్వరమే శిక్షలు అమలు చేస్తే పోక్సో చట్టం ఓ గేమ్ చేంజర్గా మారుతుందని, పిల్లలపై అత్యాచారానికి యత్నించాలంటేనే భయపడే రోజులు రావాలని సుప్రీంకోర్టు
లగచర్లలో పచ్చని భూములను చెరబట్టాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పేద రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. దాష్టీకానికి పాల్పడగా, బాధితులకు న్యాయస్థానం అండగా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకంపై గణాంకాలతో సమగ్ర వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 12న తదుపరి విచారణ జరిగే నాటికి నివేదిక సమర్పించాలని తెలిపింది.