ఫోన్ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 14వ తేదీకి వాయిద�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో సస్పెన్షన్కు గురైన అదనపు ఎస్పీ తిరుపతన్నకు ఊరట లభించింది. గత 10 నెలలుగా జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.