Union Bank Of India | జూలపల్లి మండల కేంద్రంలో సాంకేతిక సమస్యలతో తరచూ లావాదేవీలకు అంతరాయం కలగడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగం సిబ్బంది పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి స్ట్రీట్లైట్ స్తంభానికి చేయి తాకడంతో కరెంట