జస్టిస్ యశ్వంత్ వర్మపై కేసు విచారణలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, జస్టిస్ వర్మ నివాసంలో కరెన్సీ కట్టలు దొరికినట్లు వచ్చిన ఆరోపణల �
ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాధార స్తంభాల్లో అతి కీలకమైనది న్యాయవ్యవస్థ. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చివరాఖరి దిక్కుగా న్యాయవ్యవస్థ వైపు చూస్తారు. కానీ, ఇటీవలి కాలంలో న్యాయదేవత ప్రభ మసకబారుతున్