వయో వృద్ధుల సంరక్షణ సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మధిర సివిల్ జడ్జి ప్రశాంతి అన్నారు. శనివారం మధిర మండల న్యాయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వయో వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు
సమాజంలో ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని మధిర సివిల్ జడ్జి ప్రశాంతి అన్నారు. గురువారం పట్టణంలో మధిర జిలుగుమాడులో ఆదరణ సేవా ఫౌండేషన్లో వృద్ధులు, అనాథల ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు.
మధిర సివిల్ కోర్టు జడ్జిగా ఎన్. ప్రశాంతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ మెట్రో పాలిటన్ కోర్టు నుండి బదిలీపై ఆమె మధిర సివిల్ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మధిర కోర్టు ఇన్చార్జి జడ్జిగా వ�