సమాజాభివృద్ధిలో లాయర్ల పాత్ర కీలకమని, ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత వారిపై ఉన్నదని హైకోర్టు జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ అన్నారు. ఈ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధ�
హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్త జన సంద్రమవుతున్నాయి. గణేశ్ నిమజ్జనాలతో కోలాహలంగా మారుతున్నాయి. శనివారం సైతం భారీ సంఖ్యలో వినాయక ప్రతిమలను సాగర్లో నిమజ్జనంచేశారు.