జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిపై రోజువారీగా అనేకమంది ఫిర్యాదులు చేస్తున్నా టౌన్ప్లా�
ఎర్లీబర్డ్ స్కీంను యజమానులు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. రూ. 800 కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేయగా, బల్దియాకు రూ. 827 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 7,34,837 మంది సద్వినియోగం చేసుకుంటే..
ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో గురువారం రాత్రి నగరంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జూబ్లీహిల్స్ సర్కిల్ షేక్పేట్లో అత్యధికంగా 4.0 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లి 3.4 సెంటీమీటర్ల వర్షం కు�