జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు గురువారం స్టే విధించింది.గురువారం జరిగిన విచారణలో 15 రోజుల్లోగా తన స్పందనన�
జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్- కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(జేఎస్ఎస్సీ-సీజీఎల్) పరీక్షను రద్దు చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పరిపాలనలో సంక్షోభానికి దారితీసింది.
Jharkhand : జార్ఖండ్లో పేపర్ లీకేజీ అంశం సంచలనం కలిగిస్తోంది. ఇటీవల జరిగిన జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీలపై రాష్ట్రంలో సీఐడీ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 2024లోనూ పేపర్ లీకేజ