కృష్ణ మండలం ‘నమస్తే తెలంగాణ’ విలేకరి రాము, ఫొటోగ్రాఫర్ తాహేర్అలీపై జరిగిన దాడిని ఖండిస్తూ కృష్ణా మండలం టైరోడ్డు వద్ద సో మవారం జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్య�
నమస్తే తెలంగాణ జర్నలిస్ట్, ఫోటో గ్రాఫర్లపై దాడికి నిరసనగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం టై రోడ్డు వద్ద జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేస్తున్నదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ విమర్శించారు.
ఎవరు జర్నలిస్టులో తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జర్నలిస్టుల సంఘాలను కోరారు. జర్నలిస్టుల సంఘాలకు ఈ బాధ్యత అప్పగిస్తున్నప్పుడు ఎవరు జర్నలిస్టులో తేల్చే బాధ్యత ఏ రాజకీయ పార్టీ జర్నలిస్టు సంఘానికి