మహిళలను లైంగికంగా వేధించిన కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నదని, అందుకే ఆయన సులువుగా దేశం నుంచి పారిపోగలిగాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత
సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ కొన్నాళ్ల కింద మోదీని గుజరాత్ అల్లర్లకు సం బంధించిన ప్రశ్నలు వేసినప్పుడు కాలర్ మైక్ తీసేసి ఆయన వెళ్లిపోయిన విషయం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది.