అస్సాం పోలీసులు తమపై జూలైలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించి కొత్త దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ది వైర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ �
సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ కొన్నాళ్ల కింద మోదీని గుజరాత్ అల్లర్లకు సం బంధించిన ప్రశ్నలు వేసినప్పుడు కాలర్ మైక్ తీసేసి ఆయన వెళ్లిపోయిన విషయం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది.