సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి మద్దతుగానే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కురమర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 కుటుంబాలు ఎంపీటీసీ బీరెల్లి రాజ్యలక్ష్మీప్రసాద్ ఆధ్వర్�
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. గురువారం పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.