ఖానాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్కు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో పట్టణంలో అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. జాన్సన్ నాయక్ నివాసం న�
రాజకీయాల్లోకి యువత, కొత్తవారు రావాలని సీఎం కేసీఆర్ తరచూ చెప్తుంటారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ఎంతోమంది కొత్తవారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారు.