చాలాకాలంగా పెండింగ్లో ఉన్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరు తూ ఈ నెల 26 నుంచి దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఆందోళన చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది.
AAP Joginder Singh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ముజఫర్ నగర్ జిల్లాలోని మీరాన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున జోగిందర్ సింగ్ అనే అభ్యర్థి