గోపన్పల్లి స్థలాల విషయంలో ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాటం అపేదిలేదని ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు.
ఆడుతూ పాడుతూ పని, ఆకర్షణీయ వేతనాలు, విలాసవంతమైన జీవితం. ఇదీ.. ఐటీ రంగంలో కొలువుల తీరు. అయితే నిన్నమొన్నటిదాకా ఇలా ఉండచ్చేమోగానీ.. ఇప్పుడు మాత్రం సీన్ రివర్సైంది. కొరవడిన ఉద్యోగ భద్రత, జీతాల్లో కోతలు, ఒత్తిడ�
విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగుల వేతన సవరణకు త్వరలోనే పీఆర్సీ కమిటీని వేస్తామని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తమకు హామీ ఇచ్చినట్టు విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నేతలు తెలిపా�