ఇంటర్ విద్యలో కొత్త లెక్చరర్లకు పోస్టింగ్స్లో వింతలు చోటుచేసుకున్నాయి. ఒకే లెక్చరర్కు రెండు కాలేజీల్లో పోస్టింగ్నిచ్చారు. రెండు ఉత్తర్వులు ఒకే తేదీన ఇవ్వడం గమనార్హం. నేనావత్ లాలు సివిక్స్ లెక్చ�
Telangana | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న స్టాఫ్ నర్సులు, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన చేయగా, తాజాగా గురుకుల టీచర్లు ఆందోళనకు దిగారు.