రాష్ట్రంలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కలిపి మొత్తం 91,869 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి శనివారం తె�
ఇంజినీరింగ్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల ట్రాన్స్ఫర్కు సోమవారం జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలను అన్ని కాలేజీ యాజమాన్యాలు అమలు చేయాలని ఆదేశించారు.