దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 594 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, ఆరుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరుకుందని, రికవరీ ర
దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వైరస్పై అప్రమత్తంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కొవిడ్ జాగ్రత్తలకు సం�
Coronavirus | దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెం