వర్టస్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పసిడి జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే 400మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన దీప్తి తాజాగా మరో ఈవెంట్లోనూ సత్తాచాటింది. మంగళవా�
ఆమె సంకల్పం ముందు వైకల్యం మరోసారి ఓడిపోయింది. ఆ యువతి పట్టుదలకు పతకాలు దాసోహం అంటున్నాయి. ప్రతి మలుపులో గెలుపు సాధిస్తున్న తెలంగాణ పరుగుల రాణి జివాంజీ దీప్తి మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచ పారా అథ్లెటి�
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ తేజం జివాంజీ దీప్తి వెండి వెలుగులు విరజిమ్మింది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ మరోమారు ప్రతిష్టాత్మక టోర్నీలో భారత మువ్వన్నెల పతాకాన్ని దీప్తి సగర్వంగ
పారిస్ పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 పరుగు పందెంలో కాంస్యం సాధించిన జివాంజీ దీప్తిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణకు చెందిన దీప్తి అసమాన ప్రతిభతో ర�