ఉపాధి హామీ కూలీల హాజరు నమోదుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2023 సంవత్సరం జనవరి నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు హాజరు మస్టర్లలో నమోదు చేసే వారు.
Karnataka | బెంగళూరు, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్ర పోలీసుశాఖ సిబ్బంది ఫోన్లలో ప్రస్తుతం ఉన్న బీఎస్ఎన్ఎల్ ( BSNL )సిమ్లను ప్రైవేటు ట�