ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఈడీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆ వ్యూహాల్లో భాగంగానే ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
నదీతీర ప్రాంత ప్రజలకు వర్షాకాలంలోనూ వైద్య సేవలు అందేలా జార్ఖండ్ సర్కారు బోటు అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. ఒక్కో బోటుకు రూ.29. 17 లక్షలు ఖర్చు చేసి, రెండు బోట్లను సిద్ధం చేసింది.
రాంచీ : ఓ ఐఐటీ విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఐఏఎస్ ఆఫీసర్ను జార్ఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఖుంతి జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా విధులు నిర్వర్తిస్తున్న అహ్మద్ను