Building Collapse | ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్�
రాజస్థాన్లోని ఝాలవర్లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది (School Building Collapse ). దీంతో నలుగురు చిన్నారులు మరణించారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమంయంలో ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల ఒక్కసా�
Vasundhara Raje | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే (Vasundhara Raje) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు.