Amit Shah: దేశంలో ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. దేశ ఐక్యతలో భారతీయ భాషలు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
Jewel Thief At AIIMS | ఒక మహిళ డాక్టర్గా ఫోజులిచ్చింది. ఎయిమ్స్ డాక్టర్ల హాస్టల్లో చోరీలు చేస్తున్నది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వందకుపైగా సీసీటీవీల ఫుటేజ్ను పరిశీలించారు. నిందితురాలిని గ
పూరీ జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండార్లో ఉన్న ఆభరణాలను బయటకు తీశారు. 46 ఏండ్ల తర్వాత జూలై 14న మొదటిసారి రత్న భాండార్లోని లోపలి గదిని తెరిచిన దేవాలయ అధికారులు గురువారం మరోసారి తెరిచారు.