కవిత్వం ఒక బ్రహ్మపదార్థం. దాన్ని ఉపాసించేవాడు బ్రహ్మ కావాలి. బ్రహ్మత్వాన్ని తెలుసుకొన్న వాడే బ్రహ్మ అవుతాడు. ‘బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి’ (బ్రహ్మను తెలుసుకొన్నవాడు బ్రహ్మగా మారిపోతాడు) అని వేదసూక్తి. బ్�
హైదరాబాద్ మహా నగరానికి మెట్రో రైలు మణి హారంగా మారింది. కాలుష్య రహిత ప్రయాణ సేవలు అందిస్తూ ప్రజాదరణ పొందిన రవాణా వ్యవస్థగా నిలిచింది. మెట్రోకు పెరుగుతున్న ఆదరణ, ప్రజావసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మెట